మాత శిశు ఆరోగ్య కేంద్రం లో సెల్ కౌంటర్ ప్రారంభం.. నర్సింగ్ హేడు సిస్టర్ యాదమ్మ..

న్యూస్ 9 tv

మంథని, పెద్దపల్లి జిల్లా

మంథని పట్టణ కేంద్రం లోని మాత శిశు ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం రోజున నూతనంగా వచ్చిన సెల్ కౌంటర్ ను నర్సింగ్ సిబ్బంది తో కలసి నర్సింగ్ హేడు సిస్టర్ యాదమ్మ ప్రారంభిచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ఈ సెల్ కౌంటర్ జిల్లా కలెక్టర్ మంజూరు చెయ్యటం జరిగింది.ఇంతకు ముందు ఇక్కడకు వచ్చే రోగులకు రోగ నిర్దారణ పరీక్షల కొరకు సామజిక వైద్యాశాలకు పంపేవారమని ఇపుడు ఈ సెల్ కౌంటర్ తో అక్కడకు పోవడం ఉండదని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ల్యాబ్ టెక్నిషన్స్ వేణుగోపాల్, సుకుమార్ , డాటా ఆపరేటర్ పద్మ తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.