బోథ్ గురుకుల పాఠశాలలో పక్షులకు ఆహరం కొరకు బర్డ్ ఫీడర్ లను చెట్లకు ఏర్పాటు

ఈ రోజు ప్రకృతి తో స్నేహం లో భాగంగా బోథ్ గురుకుల పాఠశాలలో పక్షులకు ఆహరం కొరకు బర్డ్ ఫీడర్ లను చెట్లకు ఏర్పాటు చేయడమైనది. విద్యార్థులకు జీవన చక్రం లో పక్షుల ప్రాముఖ్యత గూర్చి, మొక్కలు, మూగ జీవాలా ఆవశ్యకత గూర్చి,మూగజీవాలకు నీటి తోట్టెలు, పక్షులకు నీటి తోట్టెలు, బర్డ్ ఫీడర్లు, పక్షి గూడులు గురించి చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ స్వర్ణలత మేడం గారు, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ రవి కుమార్ గారు , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి గారు, సైన్స్ టీచర్ లింగం పల్లి సంతోష్ గారు, మంత్రి శ్యామ్ పాల్గొన్నారు.