Headlines

ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరాలయం నందు కొలువైవున్న పరమశివుని దర్శించుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు

ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరాలయం నందు కొలువైవున్న పరమశివుని దర్శించుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు గారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ
ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసి,
పరమ శివుని ఆశీస్సులు అందరికి ఉండాలి అని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బండారు అభిమానులు పాల్గొన్నారు.