20 కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….

20 కుటుంబాలు వైసీపీలో కి చేరిక …..

ఈ రోజు(23-08-2023) యాడికి మండలం చింతలాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుమారులు పేరం బైపరెడ్డి, పేరం జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్కు రఘునాథ్ రెడ్డి, పేరం ఆది బైపరెడ్డి, గడ్డం కృష్ణ ఆంజనేయ, చక్క రామాంజినేయులు, జక్కిరెడ్డి కొత్త రాయుడు, జక్కిరెడ్డి కోటేశ్వర రెడ్డి, లక్కు వెంకటరామి రెడ్డి కుటుంబాలతో పాటు మరో 11 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి చింతలాయపల్లి పాదయాత్ర విడిది కేంద్రం వద్ద ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో వైఏస్సార్సీపీ పార్టీ లోకి చేరారు. ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.