Headlines

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలకేంద్రం లో vishadam

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలకేంద్రం లోని రామస్వామి ఆలయం వీధిలో మంగమ్మ అనే మహిళ ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమారుడు గమనించి చుట్టుపక్కలవారికి తెలపడంతో మంగమ్మ ను స్థానికులు హుటాహుటిన సానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మహిళ ఆత్మహ్యతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.