Headlines

గడ్డం వివేక్ వెంకటస్వామి గారు పంపిన పదివేల ఆర్థిక సహాయాన్ని ఆ దంపతులకు ..

గొల్లపల్లి మండలంలోత్తునూర్ గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీనివాస్ లాస్య దంపతుల నాలుగు నెలల కుమారుడు తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకొని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ శ్రీయుతులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు పంపిన పదివేల ఆర్థిక సహాయాన్ని ఆ దంపతులకు వారి స్వగృహంలో రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచే రాజేష్ మండల పార్టీ అధ్యక్షులు కట్ట మహేష్ గార్లతో కలిసి అందజేసిన బిజెపి ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు బోనాల లక్ష్మీకాంతం నర్సింగ్ రోజు లక్ష్మీకాంతం సామల మహేందర్ బోనాల రాకేష్ బోనాల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు