Headlines

మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్ సఫిల్ గూడలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్…

మల్కాజ్గిరి డివిజన్: ఈరోజు మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్ సఫిల్ గూడలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్. ఈ సందర్భంగా కళ్యాణం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ సింగ్,ఆర్మీ వెంకటేష్ ,స్థానిక కాలనీవాసులు భక్తులు బిఆర్ఎస్ నాయకులు సతీష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు 🙏🙏