Headlines

గౌరవ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, బృందావన్ గార్డెన్స్ మల్కాజ్గిరి లో బూత్ స్థాయి కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

గౌరవ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, బృందావన్ గార్డెన్స్ మల్కాజ్గిరి లో బూత్ స్థాయి కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరేశం యాదవ్, కృష్ణ గౌడ్, వెంకన్న, ఖలీల్, అంజయ్య, కృష్ణ, శ్రీనివాస్, సతీష్, శ్రీనివాస్ గౌడ్, సైదులు, రాములు, ఖరార్ అలీ, సుధా, కోటేష్, జనార్ధన్, శ్రీకాంత్, నవీన్, కిరణ్, లావణ్య, నవనీత, స్వప్న, సంధ్య, బిఆర్ఎస్ నాయకులు మరియు బూత్ స్థాయి మెంబర్స్, పాల్గొన్నారు.