యాడికి మండల కేంద్రంలోని శనివారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో “వారాహి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో పదవ రోజు “రాజ రాజేశ్వరీ దేవి” అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు..

న్యూస్.9)

 

యాడికి మండల కేంద్రంలోని శనివారం

శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో “వారాహి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో పదవ రోజు “రాజ రాజేశ్వరీ దేవి” అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఛవ్వ గోపాల్ రెడ్డి వారాహి కమిటీ సభ్యుల కుటుంబ సభ్యులు… ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా కితాబు అందుకున్న వందన డ్యాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి…అనంతరం వారాహి కమిటీ వారు చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు మరియు ఆదివారం అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం ఉంటుందన్నారు వారాహి కమిటీ సభ్యులు