ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దేశ ప్రధాని ఫోటో..

న్యూస్. 9)

యాడికి మండల తహశీల్దార్ కి ప్రధానమంత్రి చిత్రపటాన్ని అందజేశారు.గత 10 సం., లుగా ప్రధానమంత్రిగా తన భాద్యతలు నేటికి నిర్విరామంగా నిర్వహిస్తున్న మన ప్రధానమంత్రి చిత్రపటంను మండలంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచవలసినదిగా యాడికి బిజెపి మండల కన్వీనర్ చింత చౌడయ్య మండల భారతీయ జనత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కావున ఈ విషయంపై తమరు తక్షణం స్వందించి తగు చర్యలు తీసుకోని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ చిత్రపతంను మండలంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్ ఆఫీస్, పంచాయతి ఆఫీస్, అంగన్వాడి కేంద్రాలలో, ప్రతి ప్రభుత్వ పాటశాలలో, సబ్ రిజిస్టర్ ఆఫీసులో మరియు తదితర ప్రభుత్వ ఆఫీసులలో ఉంచడం కోసం తగు చర్యలు తిసుకోవలసినదిగా తెలియజేయవలసినదిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ కోకన్వీనర్ పొట్టే గంగాధర్ యాడికి మండలాధ్యక్షుడు చింత చౌడయ్య ఉపాధ్యక్షులు రఘువీరాచారి జయరాముడు పుల్లెం సురేష్

కిసాన్ మోర్చా అధ్యక్షుడు తీరం పురం జగదీష్ అనంతపురం జిల్లా కార్యదర్శి పండు లక్ష్మీదేవి ఓబిసి మోక్ష అధ్యక్షుడు రంగస్వామి ఎస్సీ మోక్ష అధ్యక్షుడు వేణుగోపాల్ కార్యదర్శులు రామకృష్ణ పగిడ్రాయి ఆంజనేయులు నరసింహ దాసరి చిన్న పెద్దయ్య గుజ్జల సురేష్ వంశీ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు