Headlines

యాడికి ఎమ్మార్వో గారికి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు

యాడికి ఎమ్మార్వో గారికి
అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో 15000 రూపాయలు వేస్తాను అని చెప్పి అందులో కూడా 2000 రూపాయలు తగ్గిస్తూ 13 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత నెల అమ్మ ఒడి బటన్ నొక్కి నా నేటికీ తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు అలాగే ఈనెల నేతల నేస్తం బటన్ నొక్కిన లబ్ధిదారుకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఈ సమస్యలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని ఎమ్మార్వో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు యాడికి మండలాధ్యక్షుడు పొట్టే గంగాధర్ ఉపాధ్యక్షులు దాసరి జయరాముడు వద్ది రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చింత చౌడయ్య ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ ఓబిసి ప్రధాన కార్యదర్శి కృపాకర కార్యదర్శిలు ప్రసాద్ రఘునాథ్ శ్రీధరు గంగన్న శివ తదితరులు పాల్గొన్నారు