![ఓటు హక్కు వినియోగించుకోవాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఓ బి సి మోర్చా మురళీ..](https://news9.tv/wp-content/uploads/2023/12/IMG-20231207-WA0013.jpg)
ఓటు హక్కు వినియోగించుకోవాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఓ బి సి మోర్చా మురళీ..
న్యూస్.9–; అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని ప్రజలందరికీ కాలేజ్ స్టూడెంట్స్ కి విన్నపం మండల పరిధిలోని ఉన్న ప్రజలకి మరియు యువతి యువకులు ఓటు నమోదు కొరకు ఈనెల డిసెంబర్ 9 వరకు సమయం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాబోయే ఎలక్షన్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు అది మన హక్కు మన బాధ్యత అలాగే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని…