Headlines

Editor

ఓటు హక్కు వినియోగించుకోవాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఓ బి సి మోర్చా మురళీ..

న్యూస్.9–;   అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని ప్రజలందరికీ కాలేజ్ స్టూడెంట్స్ కి విన్నపం మండల పరిధిలోని ఉన్న ప్రజలకి మరియు యువతి యువకులు ఓటు నమోదు కొరకు ఈనెల డిసెంబర్ 9 వరకు సమయం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాబోయే ఎలక్షన్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు అది మన హక్కు మన బాధ్యత అలాగే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని…

Read More

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా యాడికి మండల కేంద్రంలోని యాడికి మండలంలోని ఆటో డ్రైవర్లకు మరియు టాక్సీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సూచనలు చేయడం జరిగింది…

న్యూస్.9యాడికి గ్రామంలో ఈ దినము రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా యాడికి మండల కేంద్రంలోని యాడికి మండలంలోని ఆటో డ్రైవర్లకు , మరియు టాక్సీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సూచనలు చేయడం జరిగింది… ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని ఆటోలో డ్రైవర్ సీట్ పక్కనే ఉండే ఎక్స్ట్రా సీట్లు రిమూవ్ చేయవలెనని డ్రైవింగ్ చేసేటప్పుడు డెక్కులు పెట్టుకుని ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఆటో తోల వద్దని ఓవర్ స్పీడ్ తో వెళ్ళవద్దని మద్యం సేవించి…

Read More

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరోత్సవం సందర్బంగా యాడికిలో సంబరాలు..

న్యూస్.. 9.–; తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అయన అభిమాని కడ్డీల నాగేంద్ర సంబరాలు చేసాడు. ఈ సందర్బంగా కడ్డీల నాగేంద్ర బాణసంచా కాల్చి సంబరాలు చేసుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో వున్నప్పుటి నుండి అయనపై వున్న అభిమానంతో సంబరాలు చేసినట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆశయాలతో అయన అడుగుజాడల్లో నడిచి స్వయం కృషితో ముఖ్యమంత్రి అవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Read More

బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన హరీష్ రావు గారు…

కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన ఆకారం కనుకవ్వ కొన్ని రోజుల క్రితం పాముకాటుతో మరణించగా ఆ విషయాన్ని హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లగా పార్టీలో కార్యకర్త అయిన ఆకారం కనకవ్వ కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల చెక్కును వారి భర్త అయిన ఆకారం గాలయ్య గారికి ఈరోజు హరీష్ రావు గారు అందజేయడం జరిగింది…… ఈ సందర్భంగా ఆకారం గాలయ్య గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన మాకు కష్ట కాలంలో పార్టీ…

Read More

మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కొండపాక మండల బిఆర్ఎస్ నాయకులు..

ఈరోజు కొండపాక మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొండపాక మండల మాజీ రైతుబంధు కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, తెలంగాణ జాగృతి కార్యదర్శి అనంతుల ప్రశాంత్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ అనంతుల పద్మ, మాజీ ఎంపీపీలు బొద్దుల కనకయ్య, బైరెడ్డి రాధా కిషన్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దఅంకుల శ్రీనివాస్ గౌడ్, బూర్గోజు బాల బ్రహ్మం తో పాటు కొండపాక మండల అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,…

Read More

గ్రామంలో చుట్టుపక్కల ఆదిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది

న్యూస్.9 యాడికి గ్రామంలో చుట్టుపక్కల ఆదిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. పరిమితి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోల పైన మరియు అధిక లోడుతో ప్రయాణిస్తున్న 6 ట్రాక్టర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి యాడికి

Read More

సమ సమాజ స్థాపకుడు అంబేద్కర్ —డిప్యూటీ సీఎం కొట్టు నివాళి..

    పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 6:   భారత రాజ్యాంగ రచన ద్వారా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమ సమాజ స్థాపకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి కొట్టు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయులంతా గర్వపడేలా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని…

Read More

యాడికి మండలం రాయల చెరువు 1, వ  సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…

న్యూస్.9యాడికి మండలం రాయల చెరువు 1, వ సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఏ విధంగా జరపాలని అధికారులు, నాయకులు, వాల్ ఇంటర్లకు సచివాలయ కన్వీనర్లకు గృహసారధులకు వివరించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పటి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని ప్రజలను అడిగి వారి అభిప్రాయం తీసుకుని బుక్ లైట్ లో టిక్కులు వేసి…

Read More

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం కొట్టు పర్యటన…నీట మునిగిన చేలు పరిశీలన..రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 6:   మిచోంగ్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ బుధవారం పర్యటించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కడియద్ద, కృష్ణాపురం, నీలాద్రిపురం తదితర గ్రామాలలో పర్యటించి వర్షం నీటిలో మునిగిన పొలాలను పరిశీలించారు. మంత్రి వెంట రెవిన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్, హార్టికల్చర్ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. అపరాల పంటలైన మినుము,…

Read More

డా,,బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్థంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు వినాయక నగర్ డివిజన్ లోని ,వినాయక్ నగర్, అంబేడ్కర్ నగర్, లో అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘణనివాళులు అర్పించారు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డా,,బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్థంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు వినాయక నగర్ డివిజన్ లోని ,వినాయక్ నగర్, అంబేడ్కర్ నగర్, లో అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘణనివాళులు అర్పించారు..

Read More