సీఎం జగన్ చేతికి బీజేపీ కొత్త అస్త్రం, కలిసొచ్చేనా – టీడీపీలో అదే టెన్షన్..!!

ఏపీలో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. ఇప్పటి దాకా జరిగిన చర్చలు..ప్రతిష్ఠంభనకు మూడు సభలతో క్లారిటీ వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత అసలు బీజేపీ ఆలోచన ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పుడు టీడీపీతో కలుస్తామని నేరుగా చెప్పకపోయినా..పార్టీ అధ్యక్షుడు నడ్డా..హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం అవే సంకేతాలు ఇచ్చాయి. బీజేపీ మద్దతు తనకు లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. బీజేపీ నుంచి సంకేతాలు వస్తున్న వేళ సీఎం జగన్ చేతికి…

Read More

గోపాలపురం ఉమా బలేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

  రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన ఉమాబలేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధుల నుండి మాచింగ్ గ్రాంట్ 75 లక్షల రూపాయలు మంజూరు చేయించి శనివారం శంకుస్థాపన కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో సి.జి.ఎఫ్ గ్రాంట్ నుండి ఉమాబలేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాటూ 50 లక్షల రూపాయలతో గోపాలపురం వేణుగోపాల స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు…

Read More

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

Read More

ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, బోగి పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి: ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే టెక్నికల్ వ్యాగన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్నులు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో…

Read More

ఏపీలో ఆ ఇద్దరు నేతలతోనే – మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ నేతల మాటలు కోటలు దాడుతాయని..చేతలు మాత్రం తక్కువని విమర్శించారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం బోర్లా పడిందని కామెంట్ చేసారు. ఏపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని…

Read More

ఈ విధి విధానాలతో జీవితంలో రాజయోగం!!

చాలామంది తెలిసీ తెలియక చేసిన తప్పులు వల్ల వాస్తు దోషాలు ఏర్పడి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో రాజయోగంతో పాటు అష్టైశ్వర్యాలు లభించాలంటే ప్రతినిత్యం కొన్ని విధులను ఆచరించాలని చెబుతున్నారు.ముఖ్యంగా ఆర్థికంగా లబ్ధిని చేకూర్చే ఈ పనులు చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలగడం తథ్యమని చెబుతున్నారు. ప్రతి శనివారం ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులను పడేయాలని, ఇంట్లో బూజు లేకుండా శుభ్రంగా జరుపుకోవాలని, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ధన ప్రాప్తి కోసం అమ్మవారి…

Read More

వైసీపీ పాలన పై బీజేపీ చీఫ్ నడ్డా కామెంట్స్ – పొత్తు పై సంకేతాలు..!!

బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పాలన పైన జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పలు ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదని వ్యాఖ్యానించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పొత్తులపై చర్చ వేళ నడ్డా కామెంట్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.   వైసీపీ…

Read More

టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు – అనర్హత వేటు..!?

నెల్లూరు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కంచుకోటలో ఆ పార్టీని దెబ్బ తీయటానికి టీడీపీ వరుస వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు వారు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ముందుగా లోకేష్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వారి పైన అనర్హత వేటు దిశగా చర్చల మొదలైంది. వారు రాజీనామా చేస్తారా..వారి పై అనర్హత వేటు…

Read More

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

యాడికి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సినీ నటుడు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందుగా కేక్ కట్ చేసి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు,టిడిపి నాయకులు మాట్లాడుతూ సినీ నటుడు బాలకృష్ణ సినిమాలో నటిస్తూ, రాజకీయాలలో రాణిస్తూ, మరోపక్క సంఘసేవ కార్యక్రమాలు చేయటంలో ముందుంటారన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని హైదరాబాదులో స్థాపించి వేలాదిమందికి ఉచిత వైద్యం అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు….

Read More

భర్తను వదిలేసిన మహిళ బయటకు వెళ్లింది రాత్రి పొలంలో ఏం జరిగిందంటే ?,

బెంగళూరు/ధారవాడ: వివాహం చేసుకున్న మహిళ కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో తరువాత విడాకులు తీసుకున్నారు. పుట్టింటిలో ఉంటున్న మహిళ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఊరి బయట కనపడకుండా పోయిన మహిళ దారుణ హత్యకు గురై కనిపించడం కలకలం రేపింది. కర్ణాటకలోని ధారవాడ తాలూకా కమలాపురలో జంట హత్యల ఘటన మరువక ముందే శుక్రవారం ధారవాడ నగర శివార్లలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.హెబ్బల్లి అగసిలోని…

Read More