Headlines

ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం..

Dr.B.R అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం: ఆత్రేయపురం మండలం: యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఆత్రేయపురం గ్రామం 28వ బూత్ లో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాలాబత్తుల చిన్నారి గారు అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబుగౌడ్ గారు పాల్గొన్నారు. మరియు అడ్డాడ…

Read More

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ K రాములు గార్లు మున్సిపల్ కార్యాలయం కు చేరుకొని 137 వ మేడే ను విజవంతం

ఈ రోజు తెల్లవారుజామున 5 గం.లకు AITUC రాష్ట్ర కార్యదర్శి S. విలాస్ గారు మరియు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ గారు AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ K రాములు గార్లు మున్సిపల్ కార్యాలయం కు చేరుకొని 137 వ మేడే ను విజవంతం చేయాలని మున్సిపల్ కార్మికుల గెట్ మీటింగ్ లో పాల్గొని మేడే ప్రత్యేకతను వివరించి ప్రసంగించారు తర్వాత 137 వ మేడే వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు…

Read More

ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు..

ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు.. ఆదిరెడ్డి వారి కుటుంబానికి ప్రజలలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్టులు. రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు సతీమణి మేయర్ గా ఆయన ఎమ్మెల్సీగా వారి కోడలు ఎమ్మెల్యేగా వరుసగా పదవులు పొందారు. వారి కుమారుడు ఆది రెడ్డి వాసు రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ అండగా నిలబడి ఆది రెడ్డి కుటుంబం రాజమండ్రిలో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం…

Read More

తొలి విడతగా కర్నాటకలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం

తొలి విడతగా కర్నాటకలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆరు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షో ల్లో పాల్గొంటారు. మొదట బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ సభలో పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న కర్నాటకకు ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి నెల నుంచి 9 సార్లు వచ్చారు. PM Modi in Karnataka: 91 సార్లు తిట్టారు.. కర్నాటక ఎన్నికల (Karnataka polls) ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు…

Read More

రెజ్లర్స్ నిరసనలతో బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. Wrestlers’ protest: సుప్రీంకోర్టులో విచారణ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు…

Read More

రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు తీవ్ర గాయాలు

  కొత్తపేట… కొత్తపేట మండలం కండ్రిగ మెయిన్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం అమలాపురం వైపు నుండి కొత్తపేట వైపు వస్తున్న కియా కార్ ను కొత్తపేట నుండి ఆవిడి గ్రామం వైపు ద్విచక్ర వాహనం పై వస్తున్న ఇరువురు యువకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిరువురు ఆవిడి గ్రామానికి చెందినవారుగా తెలియ వచ్చింది. ఈ ప్రమాదంలో ఇరువురికి చేతులు,…

Read More

కొత్తపేటలో స్కూల్ బస్సు సీజ్?

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఒక ప్రైవేటు స్కూలు బస్సు డ్రైవర్ మద్యం సేవించి స్కూల్ బస్సు నడుపుతున్నాడన్న కారణంగా స్కూల్ బస్సును కొత్తపేట పోలీసులు సీజ్ చేసినట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట లోని వాడపాలెం రోడ్ లో ఉన్న ఒక కార్పొరేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని ఆరోపణలపై సదరు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని బస్సును బస్సును సీజ్ చేసినట్లుగా సమాచారం….

Read More

గుమ్ములూరు సూర్యావతిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి గ్రామ ఉప సర్పంచ్ సుంకర కామరాజు

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామానికి చెందిన గుమ్ములూరు సూర్యావతిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి గ్రామ ఉప సర్పంచ్ సుంకర కామరాజు ఆధ్వర్యంలో గ్రామస్థుల నుండి సేకరించిన 70,000 లకు 30,000 కలిపి 1లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు.

Read More

ప్రతి ఇంట సంక్షేమ పథకాల పంట.

ప్రతి ఇంట సంక్షేమ పథకాల పంట. — గడప గడపకూ నవరత్న కాంతులు. — కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పొందుతుండడంతో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం-2లో మండల వైకాపా కన్వీనర్ ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసుతో కలిసి…

Read More

సాయంత్రం సమయంలో టీ అందరూ తాగొచ్చా? లేదా?

మన భారతదేశంలో టీ(Tea) తాగేవారు చాలామంది ఉంటారు. అయితే అందరూ కూడా టీ తాగడం మంచిది కాదు. ఎలాంటి అనారోగ్యం లేనివారు టీని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఇతర దేశాలలో ఎక్కువగా బ్లాక్ టీ తాగుతారు. కానీ మన దేశంలో టీని పాలు(Milk), పంచదార(Suger) కలిపి తయారు చేస్తారు. కాబట్టి సాయంత్రం సమయంలో టీ తాగడం మంచి పద్దతి కాదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో టీ తాగడం వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి….

Read More