![: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్](https://news9.tv/wp-content/uploads/2023/02/zxcvxcva.webp)
: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్
నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూకాశ్మీర్లోని పుల్వామా (Pulwama)లో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఫిబ్రవరి14న బ్లాక్డేగా పరిగణిస్తారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్కు చెందిన 40 మంది సైనికులు మరణించారు. దేశవ్యాప్తంగా అమరవీరులకు నేడు నివాళులర్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి…