Headlines

: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్

నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా (Pulwama)లో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఫిబ్రవరి14న బ్లాక్‌డేగా పరిగణిస్తారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన 40 మంది సైనికులు మరణించారు. దేశవ్యాప్తంగా అమరవీరులకు నేడు నివాళులర్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి…

Read More

కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన ఒక వర్గం వారు అదే గ్రామ శివారు నాగులపేటకు కాలనీకి చెందిన వారిపై దాడులు

కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన ఒక వర్గం వారు అదే గ్రామ శివారు నాగులపేటకు కాలనీకి చెందిన వారిపై దాడులు చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయాలవగా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం నాగులపేట దుర్గమ్మ జాతరలో జరిగిన స్వల్ప వివాదం కారణంగానే ఈ దాడులు జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

Read More

వేములపాడు లో కస్తూరి బా స్కూల్ హాస్టల్ కొందరి ఆంక్షల మేరకు విజిట్

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో BjP నాయకులు పొట్టే గంగాధర్ గారు ఈరోజు వేములపాడు లో కస్తూరి బా స్కూల్ హాస్టల్ కొందరి ఆంక్షల మేరకు విజిట్ చేయడానికి వెళ్ళాము అయితే ప్రిన్సిపల్ కేజీబీ గారు లోనికి అనుమతించలేదు పై అధికారులు చెప్పిన తనిఖీ చేయడానికి వీలు లేదని చెప్పడం జరిగినది మీరు తనిఖీ చేయకూడదు మీరు లోనికి వచ్చే అవకాశం కూడా లేదు అని కలెక్టర్ తో గాని మా పై అధికారి విద్యాసాగర్…

Read More

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నుండి శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం స్వామి వారికి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14 వ తేదీ మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వాహనధికారి వెంకటేశు కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం చైర్మన్…

Read More

చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి…

చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి, కొత్తపేట నియోజకవర్గం పరిశీలకుడు వలవల బాబ్జి కోరారు… కొత్తపేట నియోజక వర్గం పార్టీ నేతల సమావేశం రావులపాలెంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగింది.. 15న 3గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకాలని, 17న అనపర్తిలో…

Read More

దుద్దెడలో పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు

దుద్దెడలో పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు దుద్దెడ ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉమ్మడి కొండపాక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఈరోజు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు కలకుంట్ల మల్లికార్జున్ గారు హాజరై ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారితో కలిసి ఈరోజు ఖమ్మం పల్లి కుకునూరు పల్లి గ్రామాల మధ్యల జరిగే క్రికెట్ టోర్నమెంట్…

Read More

అగ్ని బాధిత కుటుంబానికి రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించినబండారు శ్రీనివాస్.

ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన జాస్తి బాబురావు, ఇందిరా దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యి కట్టుబట్టలతో నిలవడంతో స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తక్షణసాయంగా రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అలాగే సర్వం కోల్పోయిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి…

Read More

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం.

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం. — మూడు లక్షలు ఆస్తి నష్టం. — కట్టు బట్టలతో నిలిచిన కుటుంబ సభ్యులు. కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామంలో గల జిల్లా పరిషత్ రోడ్డు ప్రక్కన గల జాస్తి బాబురావు, ఇందిర దంపతులకు చెందిన ఇల్లు ప్రమాదాస్తు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మండపేట అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలు పక్క గృహాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సమాచారం…

Read More

స్పందనకు 194 అర్జీలు

చిత్తూరు జిల్లా స్పందనకు 194 అర్జీలు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డి.ఆర్.ఓ ఎన్. రాజశేఖర్ లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం : 194 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు శాఖ సంబంధించి 127, డి ఆర్ డి ఎ 2, హౌసింగ్ శాఖ…

Read More

రాబంధుల్లా దోచేస్తున్నారు ..

పవిత్ర గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీదా ఉంది. నదులు, పర్వతాలు వంటి ప్రకృతి వనరుల్ని మనం సృష్టించలేం. గోదావరిలో ఇసుక తవ్వకాల పేరుతో అధికార పార్టీ నాయకులు తెరలేపిన దందా వల్ల భవిష్యత్తులో బంగారం లాంటి లంక భూములు మాయమయి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈరోజు అధికార పార్టీ నాయకులు కాసులకు కక్కర్తి పడి చేస్తున్న ఈ అరాచకాలు వల్ల భవిష్యత్తు తరాలే నష్టపోతాయి. ఇసుక పేరుతో అనుమతులు తీసుకోవడం, హద్దులు మీరి…

Read More