Headlines

చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన రవితేజ.

వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్‌ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్‌ మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా టీం అందరూ ఎంతో సంతోషంగా ఈ జర్నీలో వాళ్ళ వాళ్ళ మెమోరీస్‌ పంచుకోవడం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ అంత…

Read More

: వైద్య విద్య అనుబంధ కోర్సుల్లో కొత్తగా 860 సీట్లు

రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీఎస్సీ అనుబంధ కోర్సులు ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్ 156ను విడుదల చేసింది. గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యపేట్, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం అవుతాయి. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో…

Read More

డు భద్రాద్రి రాములోరి చెంతకు ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం రాముల వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరి. 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. 7:50 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు బయల్దేరి 9:50 గంటలకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం…

Read More

రేపటి నుంచి రైతుబంధు సంబురం..

యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 28 నుంచి రైతులకి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2018లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందించింది. పదో విడతకు రేపటి నుంచి శ్రీకారం…

Read More

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సహా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్ని ‘వలస నేతలు’గా కాంగ్రెస్ సీనియర్లు పిలవడం, కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు కారణమయ్యింది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చాలామందే వున్నారు. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. కొత్త పార్టీ రేవంత్…

Read More

ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం

అరుణాచల్ ప్రదేశ్‌లోని దవాంగ్ సెక్టార్‌లో ఇటీవల ఆక్రమణలకు పాల్పడిన చైనా సైనికులను భారత సైనికులు తరిమికొట్టారు. ఈ వివాదం కారణంగా ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను నిర్ధారించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంలో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన…

Read More

పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పలు రాష్ట్రాలు అపుడే ఉపక్రమిస్తున్నాయి. కేంద్ర సూచనలతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్7 సబ్ వేరియంట్‌తో ముప్పు ఉందన్న నిపుణులతో హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా, విద్యా సంస్థల్లో మాస్కును తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు…

Read More

ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మైనస్ 5.3,16.2 డిగ్రీలు

ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దీనికి కారణం చలి. దీని ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీనగర్‌లో మాత్రం మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 5.3,16.2 డిగ్రీలుగా ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని…

Read More

రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య పోరు

రైతు, వ్యవసాయ అంశాల కేంద్రంగా.. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య పోరు నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ.. బీఆర్ఎస్ ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా రైతు మహాధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా.. డిసెంబర్ 27న (మంగళవారం) రైతు ధర్నాకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని…

Read More

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తుని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు… కేసు విచారణని సీబీఐకి బదిలీ చేసింది. సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని .. ఈ కేసును సీబీఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని వేసిన పిటిషన్ ను న్యాయస్థానం అంగీకరించింది. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు……

Read More