హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్… ఈనెల 28 నుంచి ప్రత్యేక డ్రైవ్

హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. హైదరాబాద్ లో ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు పాటించడం లేదు. దీంతో ట్రాఫిక్ జామ్ అవడం లేదంటే యాక్సిడెంట్స్ అవడం జరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా కూడా వాహనదారులు వినడం లేదు. దీంతో చేసేది లేక.. ట్రాఫిక్ నిబంధనలను హైదరాబాద్ పోలీసులు కఠినతరం చేశారు. రూల్స్ అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించనున్నారు. ఎక్కువగా వాహనదారులు రాంగ్ రూట్ లో నడిపి, ట్రిపుల్…

Read More

ట్విట్టర్ వేదికగా బాబు, సాయి రెడ్డి వార్‌

రాయలసీమ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తెలియచేసే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. ఆ క్రమంలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ల యుద్దానికి దిగారు. పాలకులు రాక్షసులు అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో చూడండి అంటూ పలు అంశాలను జోడిస్తూ ట్వీట్లు చేయడం వైసీపీకి ఆగ్రహం కలిగించింది. ప్రతిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో గొడవల సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించిన చంద్రబాబు…

Read More

పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు గతంలో పోసాని కృష్ణ మురళి చేయడం జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తనకి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు మీడియా సమావేశంలో పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉంటే తాజాగా పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో… రాజమండ్రి వన్ టౌన్…

Read More

పుట్టిన రోజు వేడుకలో పెను విషాదం

పుట్టిన రోజు వేడుకలో పెను విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకల చేసుకుంటుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సభ్యులతో సహా 21 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో (Jabalia refugee camp) చోటుచేసుకుంది. అయితే ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్‌ (gasoline) వల్లే…

Read More

మధ్యప్రదేశ్ బీజేపీలో గోరంట్ల మాధవ్ ని మించిన నాయకుడు

ఇటీవల ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేరు గోరంట్ల మాధవ్. వీడియో కాల్ వ్యవహారం సద్దుమణిగిపోయిన తర్వాత, ఆయన ఆఫీస్ రెంట్ కూడా ఎగ్గొట్టారనే వార్త మరింత సంచలనంగా మారింది. ప్రభుత్వం నుంచి జీతంతోపాటు అలవెన్స్ లు కూడా తీసుకునే ఓ ఎంపీ, ఆఫీస్ రెంట్ ఎందుకు కట్టలేదు, ఏళ్లతరబడి అద్దె ఇవ్వకపోవడంతోపాటు యజమానిని బెదిరించడం ఏంటి అనే విషయాలు చర్చకు వచ్చాయి. తీరా పోలీస్ పంచాయితీలో ఏం జరిగిందో ఏమో ఆ వ్యవహారం మళ్లీ సద్దుమణిగింది. మన…

Read More

తెలుగుదేశం పార్టీ టార్గెట్ 161 దిశగా స్కెచ్

తెలుగుదేశం పార్టీ టార్గెట్ 161 దిశగా స్కెచ్ వేసింది. ఆ దిశగా క్యాడర్ ను ముందుకు కదిలించే ప్రయత్నం మొదలు పెట్టంది. రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లడానికి మానసికంగా సిద్ధపడాలని సంకేతాలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా 100 ప్లస్ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ గెలుపు ఖాయమనే సర్వే సారాంశాన్ని బయటపెట్టారు. రాబోవు 16…

Read More

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ నిబంధలు మరింత కఠినతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అంటే ఒక్కరు కూడా వినే పరిస్థితిలో కనిపించటం లేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు కూడా లేదు. రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు…

Read More

టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్

టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండదన్నది క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఐదేళ్ల గ్యాప్ తర్వాత తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. మధ్యలో దిల్ రాజు నిర్మాతగా కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడు సినిమా కూడా వస్తోంది. ఇక ఒకటి రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నా కూడా మెయిన్‌గా చిరు, బాలయ్య సినిమాల మధ్యే పోటీ ఉండనుంది. అయితే ఇక్కడే చాలా చిక్కులు వచ్చి పడుతున్నాయి….

Read More

ఎత్తు పెరిగేందుకు ఏకంగా రూ.1.2 కోట్లు ఖర్చు

ఓ 68 ఏళ్ల వృద్ధుడు తన ఎత్తు పెరిగేందుకు ఏకంగా రూ.1.2 కోట్లు ఖర్చు చేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఢిల్లీకి చెందిన రాయ్‌ కాన్‌ (68) ఎత్తు పెరిగేందుకు రూ.1.2 కోట్లు ఖర్చు చేసి 3 అంగుళాల ఎత్తు పెరిగాడు. గతంలో 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న రాయ్‌ శస్త్రచికిత్స ద్వారా ౩ అంగుళాలు పెరిగి 5 అడుగుల 9 అంగుళాలకు పెరిగాడు. తన భార్య కోసమే ఎత్తు పెరిగేందుకు ప్రయత్నించానని రాయ్‌ తెలపడంతో…

Read More

మీరు నీళ్లు తాగేవారా ? ఇది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు report

మీరు నీళ్లు తాగేవారా ? ఇది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు ఎక్కువగా తాగడం మన ఆరోగ్యానికి హానికరం. ఎవరైనా ఎక్కువ నీరు తాగుతున్నారా అని తెలుసుకోండి. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. శరీరం చూపించే కొన్ని లక్షణాలను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి ఎక్కువ నీరు తాగుతున్నాడో లేదో గుర్తించవచ్చు. మనం ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని, లేకుంటే డీహైడ్రేషన్‌కు గురవుతామని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. భర్తీ చేయడానికి, ఎక్కువ…

Read More