కొత్త స్ట్రాటజీ వర్కవుట్ …. వైసీపీ కంచుకోటలోకి చంద్రబాబు..

పడిన చోటే నిలబడాలన్న సూత్రం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అలానే సాగింది. దారిపొడవునా వివాదాలు, సంక్షోభాలు ఎదురయ్యాయి. అటు పదవులు, ఉన్నత కొలువులు కూడా సాధ్యమయ్యాయి. సంక్షోభాలకు ఆయన కుమిలిపోలేదు. పదవులు, కొలువులకు పరవశించిపోలేదు. అయితే జీవితంలో ఎన్నో ఎత్తూపల్లాలు చూసిన ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన పరాభావాలు అన్నీఇన్నీ కావు. కుటుంబసభ్యులపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. చివరకు ఏడు పదుల వయసులో కన్నీటిపర్యంతమయ్యారు. శాసనసభకు…

Read More

మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ ముందుకు మంత్రి తలసాని బ్రదర్స్!

తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తలసాని మహేష్‌, ధర్మేందర్‌ యాదవ్‌ను ఈడీ విచారిస్తోంది. క్యాసినో, హవాలా కేసులో ఆరోపణలపై ఇరువురిని ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంపైనా విచారణ జరుగుతోంది. గడిచిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ చేస్తోందని తెలుస్తోంది. ఈ అంశం టీఆర్ఎస్…

Read More

SBI క్రెడిట్‌కార్డుతో అద్దె చెల్లిస్తే. వాయింపే

పేటీఎం వచ్చిన తరవాత క్రెడిట్‌ కార్డుపై అద్దెను అతి నామమాత్రపు ఫీజుతో చెల్లించే ఆప్షన్‌ తెచ్చింది. ఈ ఆప్షన్‌కు ఆదరణ పెరగడంతో తాము ఆదాయం కోల్పోతున్నామని బ్యాంకులు భావించాయి. దీంతో ఇలా అద్దె చెల్లించేవారిపై చార్జీలు వేయడం ప్రారంభించాయి. ఇపుడు ఎస్‌బీఐ కూడా అదే బాట పట్టింది. క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లించినప్పుడు ఆ మొత్తంపై రూ.99 సర్వీస్‌ ఛార్జీ విధించబోతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ ప్రకటించింది. నవంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.ఈ…

Read More

కొవ్వును కరిగించే అద్భుతమైన చిట్కా..

మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చాలా తక్కువ మొత్తంలో ఇది మన శరీరానికి అవసరమవుతుంది. కణాల నిర్మాణానికి, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల తయారీలో, విటమనిం డి తయారీలో, శరీరం జీవక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. అయితే మన శరీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ రక్తంలో ద్రవ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి ఎల్, హెచ్ డి ఎల్,…

Read More

ఢిల్లీ ఎయిమ్స్‌ పేషెంట్ కి పెట్టిన ఫుడ్‌లో బొద్దింక..

సాధారణ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే.. భయపడుతుంటారు. అక్కడ ఉండే పరిస్థితులు అలాంటివి. బెడ్స్ దగ్గర నుంచి ట్రీట్‌మెంట్ వరకూ ఏది సరిగ్గా ఉండదని అందరి నమ్మకం. సర్కారు దవాఖానాల దురావస్థకు పట్టి చూపించే.. ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దాంతో అందరూ రోగితోపాటు, అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తం ఓ చిన్నారిని ఆస్పత్రిలో జాయిన్…

Read More

మళ్లీ టీమిండియాలోకి ధోనీ?…బీసీసీఐ సంచలన నిర్ణయం.. ?

మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్పులను అందించిన ఘనత ఆయనదే. రెండు వరల్డ్ కప్పులను భారత్ కు అందించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్ లో మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు ధోనీ. అలాగే ఈ మధ్య కొన్ని బిజినెస్‌లు స్టార్ట్ చేసిన…

Read More

విషాదంలో సినీ ఇండస్ట్రీ……సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయనను చివరిసారి చూసేందుకు అభిమానులు, సినీ నటులు తరలి వస్తున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లకు అధికారులను ఆదేశించారు. ఇక ప్రముఖుల దర్శనం కోసం కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామగూడలోనే ఉంచనున్నారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత ప్రముఖుల సందర్శన కోసం…

Read More

చలికాలంలో గంజిని తాగడం వల్ల ఎన్నో లాభాలు

పూర్వం మన పెద్దలు అన్నం వండిన గంజి నీటిని పారబోసేవారు కాదు. గంజి నీటిని తాగేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు. వాస్తవానికి అలా చేయరాదు. ఎందుకంటే గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గంజిని పారబోయకుండా తాగాల్సి ఉంటుంది. గంజి నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన పనిలేకుండా ఈ గంజిని తాగవచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత టీ, కాఫీలకు…

Read More