Headlines

మహాశివరాత్రి, శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా పలు శైవ ఆలయాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ చిర్ల

మహాశివరాత్రి, శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా పలు శైవ ఆలయాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ చిర్ల

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలోని పార్వతి దేవి ఆలయం, రావులపాలెం శివాలయాలలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ
ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసి,
పరమ శివుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలి అని ఆకాంక్షించారు.