మల్కాజిగిరి ఎమ్మెల్యే గా మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే గా మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 49,811 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హన్మంతరావు పై విజయం సాధించారు.