వేలాది భక్తులతో కిక్కిరిసిపోయిన భద్రాచలం..

బూర్గంపాడు డిసెంబర్ 22 (న్యూస్9)

భద్రాచలం గోదావరి నది తీరాన జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై రామ జానకి రామ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ , భక్తులు భద్రాద్రి రామయ్య హంస వాహనంపై తేప్పోత్సవం ఆడుతుంటే కన్నుల విందుగా ఆనందంతోపులకరించిపోయిన భక్తజనం*