ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు 140 మల్కాజిగిరి డివిజన్ పరిధి సర్దార్ పటేల్ నగర్ లోని నూతనంగా నిర్మిస్తున్న 33 లక్షల మహిళా భవన్ ను పరిశీలించడం జరిగినది…

ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు 140 మల్కాజిగిరి డివిజన్ పరిధి సర్దార్ పటేల్ నగర్ లోని నూతనంగా నిర్మిస్తున్న 33 లక్షల మహిళా భవన్ ను పరిశీలించడం జరిగినది. అధికారులతో మాట్లాడి భవనాన్ని త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.