బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మర్యాదపూర్వకంగా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని వారి స్వగృహంలో వెళ్లి కలవడం జరిగినది..

ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మర్యాదపూర్వకంగా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని వారి స్వగృహంలో వెళ్లి కలవడం జరిగినది. వారితో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మరియు కార్యకర్తలు కలిశారు.