మన ప్రియతమ నేత శ్రీ మైనంపల్లి హనుమంతరావు అన్నగారి ఆదేశాల మేరకు
ఈరోజు
జేజే నగర్లో డోర్ టు డోర్ కాన్వాసింగ్ నిర్వహించడం జరిగింది మరియు మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెల్పించాలని ప్రజలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు