Headlines

ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరేడ్మెట్, రామ్ బ్రహ్మ నగర్, శ్రీకృష్ణ నగర్, పలు కాలనీలు లో ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది..

ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరేడ్మెట్, రామ్ బ్రహ్మ నగర్, శ్రీకృష్ణ నగర్, పలు కాలనీలు లో ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాధరి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నీలం సతీష్, గణేష్, పి ఎస్ శ్రీనివాస్, సైదులు, జనార్ధన్, కోటేష్, సుధాకర్, నవీన్, రవీందర్, కుమార్, లింగం, రాధా గౌడ్, భాస్కర్, శ్రీకాంత్, రాములు, విటల్, సాయి గౌడ్, హాయ్ కుమార్, లావణ్య, శాలిని, స్వప్న, భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.