తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్మానం.. 

ఆనాటి తెలంగాణ ఉద్యమకారులరా చలో సికింద్రాబాద్ హరిహర కళా భవన్. 27-09-24 రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గత 6 సంవత్సరాల పోరాటాలా ఫలితంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినందున అ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు తెలియాడానికి జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో బాగంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాం ఇప్పటికీ సంవత్సరం కాలం కావస్తున్నా కాలయాపన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే మన తెలంగాణ జేఏసీ చైర్మన్ MLC ప్రొఫెసర్ శ్రీ కోదండరాం సార్ గారికి ఘన సన్మానంతో సభా ప్రారంభం మై. తెలంగాణ ఉద్యమకారుల సన్మానం జిల్లాలా వారిగా జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమ కారులంతా తేదీ 27/9/2024 రోజు సమయం 12 గంటల నుండి జరిగే సన్మానానికి తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం రాష్ట్ర కార్యదర్శి కదారి కళాధర్ రెడ్డి, మంథనిడివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి,ఆదేశాల మేరకు ముత్తారం మండల కన్వీనర్ గోపగోని తిరుపతిగౌడ్, ఇనుముల శ్రీనివాస్, ఇందారపు లక్ష్మి, సిద్దశ్రీనివాస్, గోపగోని శ్రీనివాస్, తాటిపాముల సంతోష్, సంకె కుమార్, రామిండ్ల శ్రీశైలం,తదితరులు పాల్గొని పిలుపు నిచ్చారు.