మల్కాజ్గిరి చౌరస్తా లో భారత జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి పురస్కరించుకొని ‘గాంధీ విగ్రహానికి’ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి,ఆ మహనీయుడికిదే మా వినమ్ర నివాళి..

మల్కాజ్గిరి చౌరస్తా లో భారత జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి పురస్కరించుకొని ‘గాంధీ విగ్రహానికి’ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి,ఆ మహనీయుడికిదే మా వినమ్ర నివాళి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి, ఖలీల్, రాము యాదవ్, నీలం సతీష్, ఉపేందర్, శ్రీకాంత్, సైదులు, బాలకృష్ణ, పిఎస్ శ్రీనివాస్, కుమార్, శ్రీధర్, బాబు నాయక్, నాగరాజ్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.