కామారెడ్డి జిల్లా పిట్లం లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ప్రారంభించారు..

కామారెడ్డి జిల్లా పిట్లం లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ప్రారంభించారు. పేదలకు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలను అందించాలని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు,సంజీవరెడ్డి నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ రెడ్డి,మోహన్ రెడ్డి, రాజు, శివ,అశోక్ తదితరులు పాల్గొన్నారు