చిత్రపటానికి నివాళ్లు.. బూడిద గణేష్.. మంథని లింగయ్య..

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లస్పూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు తులిసేగారి సమ్మయ్య అకాల మరణం చెందాగా మంగళవారం రోజున అయన చిత్రపటానికి పూల్ వేసి నివాళ్లు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, అయన వెంట దళిత ప్రజా సంఘం నాయకులు మంథని లింగయ్య తదితరులు ఉన్నారు.