కామారెడ్డి జిల్లా పిట్లం తహశీల్దార్ కార్యాలయాన్ని ఈరోజు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు..

కామారెడ్డి జిల్లా పిట్లం తహశీల్దార్ కార్యాలయాన్ని ఈరోజు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులో ఫీల్డ్ వెరిఫికేషన్ తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాల్, గిర్దివర్ శీతల్, గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి ఉన్నారు.