న్యూస్ 9 tv రిపోర్టర్
చేరాల. రవీందర్
మంథని, పెద్దపల్లి
(అక్టోబర్ 14)
మంథని నియోజకవర్గం లోని మహముత్తారం మండలం స్తంభంపల్లి (PK) గ్రామానికి చెందిన భీఆర్ఎస్ పార్టీ నాయకులు బెల్లంకొండ రంగారెడ్డి హన్మకొండ హంటర్ రోడ్ — నంది హీల్స్ లో ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి
పూలు వేసి నివాళులు అర్పించి
వారి కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, ఈ కార్యక్రమం లో భి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు.