జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మున్నూరు కాపు యువజన విభాగ మండల అధ్యక్షునిగా మల్లన్నపెట్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మున్నూరు కాపు యువజన విభాగ మండల అధ్యక్షునిగా మల్లన్నపెట్ గ్రామానికి చెందిన “అవారి చందు” ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా అవారి చందు మాట్లాడుతూ నన్ను మున్నూరు కాపు యువజన విభాగ అధ్యక్షులు గా నియమించిన జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్ గారికి,మండల అధ్యక్షుడు చెవుల రవీందర్ గారికి ధన్యావాదములు తెలిపారు.