Headlines

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసియున్న మందేశ్వరరస్వామి(శనీశ్వర స్వామి)వారి ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు

మహాశివరాత్రి, శనిత్రయోదశి ఒకే రోజు రావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసియున్న మందేశ్వరరస్వామి(శనీశ్వర స్వామి)వారి ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి తైలాభిషేకాలు ప్రారంభమయ్యాయి.దేశ నలుమూలల నుంచి శనిగ్రహ దోషాలున్న వారు ఇక్కడకు వచ్చి స్వామి వారికి అభిషేకాలు చేసారు