Headlines

శ్రీరామ పట్టువస్త్రాలయ ప్రారంభోత్సవానికి హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు…

 

యాడికి మండల కేంద్రలోని శ్రీ పాండురంగస్వామి ఆలయం వీధిలో శ్రీరామ పట్టు వస్త్రాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిలుగా ఆహ్వానం మేరకు హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.