నమ్ముకున్న నేతకు…హస్తం..పెనుకొండ అసెంబ్లీ బరి లో నరసింహప్ప..

 

సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామానికి చెందిన బోయ నరసింహప్ప కు కాంగ్రెస్ అది స్థానం మంగళవారం టికెట్టు ఖరారు చేసింది. 2019లో సైతం పెనుగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదే నరసింహప్ప పోటీ చేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండవసారి పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.