Headlines

యాడికిలో.వైసీపీ నుండి టీడీపీ లోకి ముస్లిం సోదరులు….

న్యూస్.9),

స్థానిక యాడికి పట్టణంలోని మౌలాలి వీధి, లాలాల వీధి, కుంట వీధి కి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నీ వీడి టీడీపీ లోకి టీడీపీ మరియు జనసేన కన్వీనర్ రుద్రమ నాయుడు, సునీల్ మరియు ఛవ్వ గోపాల్ రెడ్డి, వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో చేరారు…అలాగే మైనారిటీ సభ్యులు చాంద్ భాష మాట్లాడుతూ ముస్లిం కమ్యూనిటీకీ రిజర్వేషన్లు తొలగిస్తారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని,రంజాన్ తోఫా , దుల్ హన్ వంటి పథకాలు టీడీపీ మరియు జన సేన, బీజేపీ కూటమి విజయంతోనే సాధ్యమని జాకీర్ హుస్సేన్ , హాజీ మస్తాన్ తెలిపారు… అలాగే ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు…జెసి అస్మిత్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు….ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…