Headlines

వైసీపీలో చేరిన వేముగోడు, ఎర్రబాడు, ముస్లిం మైనార్టీ కుటుంబాలు…

న్యూస్ నైన్ టీవీ

01.05.2024 తేదీన ఎమ్మిగనూరు వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ, యుగంధర్ సమక్షంలో గోనెగండ్ల మండలం మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం వేముగోడు ఎర్రబాడు గ్రామాల ముస్లిం మైనార్టీ నాయకులు మా భాష, నజీర్,హాజీ, బహదూర్, రసూల్,ఖజా, మహమ్మద్,రజాక్,బాషా, అహమ్మద్ హుస్సేన్, వలి, షబ్బీర్, మహబూబ్ బాషా, అబ్దుల్లా, వీరుతోపాటు సుమారు 60 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వీరిని శ్రీమతి బుట్టా రేణుక గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.