Headlines

చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి…

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మే 1:

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని జిల్లా జడ్జి ఎస్కేఎస్ భాషా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమైన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కే మాధవి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ సివిల్ జడ్జ్ ఎఎస్ సూర్య కిరణ్ శ్రీ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఇ అన్నమని ఫస్ట్ క్లాస్ ఎడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి అరుంధతి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం వెంకట విజయకుమార్ ఉపాధ్యక్షులు కంకట శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మల్లిడి గీతారెడ్డి కోశాధికారి పి రత్నదీప్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ నారాయణస్వామి లైబ్రరీ సెక్రెటరీ ఎం శ్రీను బాబు కార్యవర్గ సభ్యులు రామకృష్ణ కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాదులు శిరిగినీడి విజయకృష్ణ ముద్దన శ్రీనివాసరావు అరిటాకుల దశరథరామ్ డి ఎన్ వి ప్రసాద్ తదితర న్యాయవాదులు కోర్టు సిబ్బంది న్యాయవాద గుమస్తాలు కక్షి దారులు తదితరులు పాల్గొన్నారు