Headlines

యాడికి.నేర చరిత్ర కలిగిన వారికి తాడిపత్రి డిఎస్పి గంగయ్య యాడికి సిఐ నాగార్జున రెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యాడికి మండలంలో రౌడీలు మరియు నేర చరిత్ర కలిగినటువంటి 52 మంది గత నేరస్తులకు రాబోయే ఎలక్షన్లలో ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది…

న్యూస్. 9).యాడికి.నేర చరిత్ర కలిగిన వారికి తాడిపత్రి డిఎస్పి గంగయ్య యాడికి సిఐ నాగార్జున రెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యాడికి మండలంలో రౌడీలు మరియు నేర చరిత్ర కలిగినటువంటి 52 మంది గత నేరస్తులకు రాబోయే ఎలక్షన్లలో ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. పై అందరినీ బైండోవర్ కేసు నమోదు చేసి సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేనియెడల తగు చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.