Headlines

మల్కాజ్గిరి లో కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న 140 డివిజన్ అధ్యక్షులు జిడి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి మద్దతుగా డివిజన్లోనీ మహంకాళి టెంపుల్ రోడ్డు, కుమ్మరి బస్తి, వరదా రెడ్డి కాంపౌండ్, ఓల్డ్ మల్కాజ్గిరిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు….

మల్కాజ్గిరి లో కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న 140 డివిజన్ అధ్యక్షులు జిడి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి మద్దతుగా డివిజన్లోనీ మహంకాళి టెంపుల్ రోడ్డు, కుమ్మరి బస్తి, వరదా రెడ్డి కాంపౌండ్, ఓల్డ్ మల్కాజ్గిరిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు…. ఈ సందర్భముగా డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మల్కాజ్గిరి లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు, కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండ గౌడ్, రవీందర్ రెడ్డి, భాస్కర్, నీరుగొండా నాగేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, నాగేష్ గౌడ్, శ్రీనివాస్, నరేందర్ గౌడ్, రాజు, చారి, జీడి నారాయణ గౌడ్, యూత్ నాయకులు నీరుగొండ రోహిత్, గణేష్ గౌడ్, సాయి, శ్రీకాంత్, కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.