న్యూస్.9) యాడికి మండలంలోని.తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి , మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఈరన్నపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు
జెసి అస్మిత్ గారిసైకిల్ గుర్తికే మన ఓటు
తాడిపత్రి నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధికై
జేసీ అస్మిత్ గారి సైకిల్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు