న్యూస్.9)యాడికి.కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారం చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి నాలుగు వేలుపెన్షన్ ఇవ్వడం జరిగినది అదేవిధంగా గత మూడు నెలలు చొప్పున నెలకు 1000
ఈనెల జూలై ఒకటో తారీకు
4000 రూపాయలు కలిపి 7000 ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇ రోజు యాడికి మండలం వెంగమ నాయుడు కాలనీ ఇంటింటికి తిరిగి
పెన్షన్ అందించడం జరిగింది