Headlines

మన చంద్రబాబు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పింఛను నెలకు 4000 ఏప్రిల్ మే జూన్ బకాయిలు 3000 మొత్తం కలిపి జులై 1న 7వేల రూపాయలు అందించడం జరిగినది..!

న్యూస్.9)యాడికి.మన చంద్రబాబు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పింఛను నెలకు 4000 ఏప్రిల్ మే జూన్ బకాయిలు 3000 మొత్తం కలిపి జులై 1న 7వేల రూపాయలు అందించడం జరిగినది ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి మండల కేంద్రంలోని.రాఘవేంద్ర కాలనీలో ఇంటింటికి తిరిగి అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు ఆదినారాయణ మైనార్టీ అధ్యక్షుడు ఏం సుబ్బహాన్ రామచంద్ర లక్ష్మణ్ నాయక్ కరీం భాష శివ శంకరు రంగనాథ తోటి కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగినది