Editor

రాష్ట్రపతి భవన్ లో శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు…

  ఓబులదేవచెరువు , జనసేన ప్రతినిధి, నవంబర్ 14:   భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు సంస్థలకు చెందిన పిల్లలు రాష్ట్రపతి భవన్ లో దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి బాలల దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. *పుస్తకాలే నిజమైన స్నేహితుల నా ముర్ము* అనంతరం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ ఆర్ బి సి సి లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo శ్రీ…

Read More

బాలికల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి….. జిల్లా కలెక్టర్ పిలుపు…….

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 14:   బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళి బాలికల అభ్యున్నతకి అందరూ ఐక్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు.మంగళవారం స్థానిక ఏయస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు కళా కేంద్రంలో బేటి బచావో బేటి పడావో వర్క్ షాప్ లో జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ నేడు ఆడపిల్లలను…

Read More

మాధవరం మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయండి–ఏఎంసి చైర్మన్ సంపత్ కుమార్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 14:   నియోజకవర్గంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మహాసంకల్పంతో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తన సొంత ఖర్చులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాధవరం మెగా మెడికల్ క్యాంపు ను విజయవంతం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 15వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలోని జిల్లా…

Read More

పురందేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు ను ఖండించిన ఈతకోట తాతాజీ..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 14:   వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పలువురు బిజెపి నేతలు హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలోని ధన రెసిడెన్సీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరుని ఉద్దేశించి గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ట్రీట్లను బిజెపి నేతలు ప్రస్తావించారు. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగు చీలుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ రాష్ట్ర…

Read More

రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది..–: ఎస్ఐ యాడికి పిఎస్.

యాడికి మండలంలోని కోనుప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి యొక్క భార్యను ఎదురింటికి చెందిన గంగి రెడ్డి అనే వ్యక్తి వేదిస్తున్నాడని, రామ్మోహన్ ఆ విషయం గురించి గంగిరెడ్డి ని అడుగగా, కొడవలి తీసుకొని రామ్మోహన్ భార్య కు చేతి మీద కొట్టగా అరచేతి కి రక్త గాయం, పైపు తో రామ్మోహన్ కు కొట్టగా మూగ గాయాలు అయినాయని, రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ యాడికి పిఎస్.

Read More

నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ ముత్తుస్వామి లేన్, కల్వరి లేన్, భూపేష్ నగర్, శాంతి నగర్, కిందబస్తీ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం..

నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ ముత్తుస్వామి లేన్, కల్వరి లేన్, భూపేష్ నగర్, శాంతి నగర్, కిందబస్తీ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం చేసినా కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు. కారు గుర్తుకి ఓటు ఈసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపియాలి అని కోరడం జరిగింది.   కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్‌మెట్.

Read More

ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణ రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్.

పత్రిక ప్రకటన తేది:14.11.2023 నిర్మల్ జిల్లా మంగళవారం   ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణ రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్.   పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు చర్యలు   సి విజల్ యాప్ వినియోగంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలి   ఓటరు స్లిప్పుల పంపిణీ, వెబ్ క్యాస్టింగ్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన రాష్ట్ర సంయుక్త ప్రధాన…

Read More

కంట్రోల్ రూం , ఎంసిఎంసీ మీడియా కేంద్రాన్ని, పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్.

పత్రికా ప్రకటన తేది:14.11.2023 నిర్మల్ జిల్లా మంగళవారం   కంట్రోల్ రూం , ఎంసిఎంసీ మీడియా కేంద్రాన్ని, పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యం.సి.యం.సిమీడియా సెంటర్, కాల్ సెంటర్ లను మంగళవారం ఎన్నికల పరిశీలకులు రవిరంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ లు జిల్లా…

Read More

అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించేందుకు సిద్ధం సిద్ధంచేయాలి: జిల్లా జాయింటు కలెక్టరు..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబరు 14 : అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించేందుకు సిద్ధం చెయ్యాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబల్లో 9 అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి సమీక్షించారు. లంకా లాండ్సు, ఫ్రీ హోల్డ్ రైట్స్, ఇనాం భూములు, షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలో బర్రెల్ గ్రౌండ్స్ మరియు…

Read More

నేరేడ్ మెట్ లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో మంగళవారం..ఉదయం ఘనంగా కార్తీక మాసం పూజలు ప్రారంభమైనాయి…

నేరేడ్ మెట్ లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో మంగళవారం ఉదయం ఘనంగా కార్తీక మాసం పూజలు ప్రారంభమైనాయి కార్తీక మాసం మొదటి రోజే అమ్మవారు, అయ్యవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం అందించారు.

Read More