రాష్ట్రపతి భవన్ లో శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు…
ఓబులదేవచెరువు , జనసేన ప్రతినిధి, నవంబర్ 14: భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు సంస్థలకు చెందిన పిల్లలు రాష్ట్రపతి భవన్ లో దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి బాలల దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. *పుస్తకాలే నిజమైన స్నేహితుల నా ముర్ము* అనంతరం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ ఆర్ బి సి సి లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo శ్రీ…