Editor

పత్రికా రంగానికి వానపల్లి..సేవలు చిరస్మరణీయం..! ప్రథమవర్ధంతి సభలో వక్తల నివాళి!

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 1:   నాలుగు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో విలేఖరిగా సేవలు అందించిన వానపల్లి సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని , ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకునిగా, ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర నాయకునిగా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసారని, పలువురు వక్తలు ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్ పాత్రికేయుడు వానపల్లి సుబ్బారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏ .పి.యు.డబ్ల్యు.జే. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కపర్థీ భవన్ లో అధ్యక్షుడు తమ్మిసెట్టీ రంగసురేష్…

Read More

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పోలీస్ కమిషనర్ శ్వేత అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నరు..

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పోలీస్ కమిషనర్ శ్వేత అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నరు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ప్రజలు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు

Read More

మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు..

మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు నేరేడ్మెట్ జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనల మధ్య ఎన్నికలు ముగిసాయి.

Read More

జేసీ తోనే నియోజకవర్గం అభివృది ..

    _భవిష్యత్తు గ్యారెంటీ – బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా నేడు యాడికి మండలం డైవాలమడుగు గ్రామంలో తాడిపత్రి ఇన్చార్జ్ జెసి అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్షుంపల్లి, చందన కేశవరాయనిపేట గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులు *డైవాలమడుగు గ్రామంలోని ఇంటింటా పర్యటించి* భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ఆరు పథకాలు ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవాలని జేసీ అస్మిత్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరినారు .వైసీపీ…

Read More

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించండి.. గ్రంధి శ్రీనివాస్..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 30:   భీమవరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.డిసెంబర్ 8వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులకు విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. గురువారం ఈ సందర్భంగా హెలిపాడ్, సభా వేదిక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం,…

Read More

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు..

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆరుద్ర మహోత్సవంను దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాధశర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితులు మోహన కృష్ణ శర్మ, వేదవ్యాస్ శర్మ, లక్ష్మణ్ రావు శర్మ గార్లు ఉదయము గణపతి పూజ, స్వస్తివాచనం, యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులకి అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ…

Read More

రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు..సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ..

పత్రిక ప్రకటన నిర్మల్ జిల్లా, నవంబర్, 29.   రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ   అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో, ముధోల్ లోని TSWRJC లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్ లకు పటిష్టమైన భద్రతతో…

Read More

9యాడికి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కేశవరాయుని గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం..

న్యూస్. 9యాడికి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కేశవరాయుని గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం రాష్ట్రము లో సుపరిపాలన అందించ డానికి సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చామని వాటితోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని టీడీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించారు గతంలో జేసీ కుటుంబం తోనే అభివృద్ధి జరిగింది అని వైసీపీ పాలన లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని అన్నారు,కేశవరాయనిపేట గ్రామంలో గతంలో పెద్దారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రజలకు వివరించారు రాబోయే ఎలక్షన్…

Read More

విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై అవగాహనను పెంచుకోవాలి..

    పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 29:   విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై ప్రతి ఒక్కరు అవగాహనను పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ క్షన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ (విజయవాడ) జి.సుమంత్ సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాణాలు అండ్ లేబులింగ్ అనే అంశంపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ…

Read More

దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ అనారోగ్యంతో మరణించారు..ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.

దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ గత వారం రోజుల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.

Read More