Headlines

Editor

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్..

రేగోడు : ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజాప్రతినిధులు, రైతుల తో కలసి ర్యాలీగా రైతు వేదిక వద్ద వరకు వెళ్లి అక్కడినుండి సంబరాలను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు…

Read More

బ్రిటన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం..

వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం… వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు.   1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరింది. లండన్ లోని ప్రఖ్యాత…

Read More

మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, నీలం సతీష్, తుపాకుల జనార్ధన్, కోటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, నీలం సతీష్, తుపాకుల జనార్ధన్, కోటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

కార్యకర్తలు కృషివల్లే బి జె పి విజయం సాధించింది..మంత్రి పురందేశ్వరి..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) కార్యకర్తలు కృషివల్లే.బి జె పి పార్టీ, ఘన విజయం సాధించినది అని రాజమండ్రి ఏం. ఎల్. ఏ, దగ్గుబాటి. పురందేశ్వరి తెలిపారు. సోమవారం విశాఖపట్నం, కైలాష్ పురంలో సాగర్ మాలా కన్వీన్స్ హాల్ లో బీజేపీ ప్రజా ప్రతినిధి సమీ క్షి అభినందన సమావేశం ఏర్పాటు చేశారు.మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు కృషి ఫలితమే, భారీ విజయం అని, కార్యకర్తలు కు మా ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు అని తెలిపారు….

Read More

వ్యవసాయ విద్యుత్ కనెక్సన్ కోసం..1912 కు కాల్ చెయ్యండి..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) వ్యవసాయ విద్యుత్ కనెక్సన్ కోసం. టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చెయ్యండి అని( ఏ పిఈ పి డి సి ఎల్ )సి ఏం డి, పృథ్వి తేజ్ తెలిపారు. సీతమ్మ దార ఈ పి డి సి ఎల్ కార్యాలయం లో మాట్లాడుతూ వ్యవసాయనికి కావలిసి విద్యుత్ కనెక్సన్ మీ సేవా సెంటర్ లో గాని, సచివాలయం కార్యాలయం లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని లేదా మా ఏ….

Read More

నెంబర్ ప్లేట్ మార్చుకొని తిరిగితే.. చర్యలు తప్పవు.. రాజారత్నం హెచ్చిరిక..!!

న్యూస్ 9:- వైజాగ్ ) నెంబర్ ప్లేట్ మర్చి ప్రయాణం చేసే వాహన దారులకు భారీ జరిమానా తప్పదు అనివిశాఖపట్నం రవాణా శాఖ కమీషనర్ రాజారత్నం హెచ్చిరిక జరిచేశారు. మాధవదార ఆర్ టీ ఓ, ఆఫీస్ విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ. నెంబర్ ప్లేట్ పై ఏం. ఎల్. ఏ తాలూకా, మంత్రి తాలూకా, అని వాహనాలు పై ఉంటే తగు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.ఇప్పటికే సీటీ లో వాహనాలు ను తనిఖీ చెయ్యగా…

Read More

మందా క్రిష్ణ మాదిగ గార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నకు MRPS ద్వారా వినతి పత్రం అందజేయాలి..

న్యూస్.9) యాడికి మందా క్రిష్ణ మాదిగ గార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నకు MRPS ద్వారా వినతి పత్రం అందజేయాలి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందజేయాలిమన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారి ఆద్వర్యంలో 1994 సంవత్సరం లో ఇది ముడి గ్రామంలో MRPS స్థాపించిన దినం నుంచి వేసుకున్న నల్ల కండువా మార్చుకుండా ఒకే జెండా పైన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తు ప్రజా ఉద్యమాలు తద్వారా ప్రజలకు…

Read More

నూతన పీర్ల చావిడిని ప్రారంభించిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి..

న్యూస్.9) యాడికి మండల కేంద్రమైన యాడికిలో శిథిలావస్థకు చేరుకున్న పలు పీర్ల సావిడిలను పునరుద్దించాలని నిర్వాహకులు 4 నెలల కిందట తెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వా గోపాల్ రెడ్డిని కోరగా అందుకు ఆయన వెంటనే స్పందించి శిథిలావస్థలో ఉన్న పీర్ల సావిడిలకు తన వంతు సహాయ సహకారాలు అందించి మసీదు వీధిలో ఉన్న అలీ అక్బర్ పీర్ల సావిడి, బారే ఇమామ్ పీర్ల సావిడిలకు కొత్తగా నిర్మించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు . ఈ సందర్భంగా పీర్ల…

Read More

యాడికి మొహరం ప్రశాంతంగా జరుపుకోండి… గొడవలకు దిగితే చర్యలు– తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు, సీఐ నాగార్జున రెడ్డి యాడికి యుపిఎస్..

న్యూస్.9) మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని… గొడవలకు దిగితే చర్యలు తప్పవని తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో సి.ఐ నాగార్జున రెడ్డి తో కలిసి ఆయన ఈరోజు యాడికిలో గ్రామ పెద్దలు, మొహరం వేడుకల నిర్వాహకులతో సమావేశమయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్తేజభరితంగా జరుపుకునే ఈ వేడుకలలో అల్లర్లకు తావుండరాదన్నారు. అందరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. చిన్న సరిగెత్తి, పెద్ద సరిగెత్తి మరియు జలధి కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసేలా…

Read More

యాడికి మొహరం ప్రశాంతంగా జరుపుకోండి… గొడవలకు దిగితే చర్యలు– తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు, సీఐ నాగార్జున రెడ్డి యాడికి యుపిఎస్.

న్యూస్.9) మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని… గొడవలకు దిగితే చర్యలు తప్పవని తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో సి.ఐ నాగార్జున రెడ్డి తో కలిసి ఆయన ఈరోజు యాడికిలో గ్రామ పెద్దలు, మొహరం వేడుకల నిర్వాహకులతో సమావేశమయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్తేజభరితంగా జరుపుకునే ఈ వేడుకలలో అల్లర్లకు తావుండరాదన్నారు. అందరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. చిన్న సరిగెత్తి, పెద్ద సరిగెత్తి మరియు జలధి కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసేలా…

Read More