Headlines

Editor

గౌరవ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, బృందావన్ గార్డెన్స్ మల్కాజ్గిరి లో బూత్ స్థాయి కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

గౌరవ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, బృందావన్ గార్డెన్స్ మల్కాజ్గిరి లో బూత్ స్థాయి కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరేశం యాదవ్, కృష్ణ గౌడ్, వెంకన్న, ఖలీల్, అంజయ్య, కృష్ణ, శ్రీనివాస్, సతీష్, శ్రీనివాస్ గౌడ్, సైదులు,…

Read More

మల్కాజిగిరి నుండి బ్రాహ్మణ సంఘం నేత మల్లాది చంద్రమౌళి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి, మరియు మాజీ ఎంపీ వేణుగోపాల చారి సమక్షంలో 200 వందల మంది బ్రాహ్మణులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు…

మల్కాజిగిరి నుండి బ్రాహ్మణ సంఘం నేత మల్లాది చంద్రమౌళి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి, మరియు మాజీ ఎంపీ వేణుగోపాల చారి సమక్షంలో 200 వందల మంది బ్రాహ్మణులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read More

యాడికి మండలంలోని.తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి , మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఈరన్నపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

న్యూస్.9) యాడికి మండలంలోని.తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి , మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఈరన్నపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జెసి అస్మిత్ గారిసైకిల్ గుర్తికే మన ఓటు తాడిపత్రి నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధికై జేసీ అస్మిత్ గారి సైకిల్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు

Read More

యాడికి మండల కేంద్రంలోని.సిఎయన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సుల సర్టిఫికెట్ల పంపిణీ….

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని.సిఎయన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సుల సర్టిఫికెట్ల పంపిణీ…. చవ్వ అశ్వర్థ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం చవ్వ గోపాల్ రెడ్డి స్థాపించిన సిఏయన్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి అయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసి మీరందరూ మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాక్షించారు…ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రుద్రమ నాయుడు,నరసింహ చౌదరి,వెంకటేష్, నరసింహులు,సుమ పాల్గొన్నారు

Read More

జెసి దివాకర్ రెడ్డి , జెసి పవన్ రెడ్డిని సన్మానించిన మైనార్టీ సోదరులు..

న్యూస్.9).   మండల కేంద్రమైన యాడికిలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బహిరంగ సభలో ముస్లిం మైనార్టీ సోదరులు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మరియు జెసి పవన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్, మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, మైనార్టీ అధ్యక్షుడు సుభాన్, మహమ్మద్ రఫీ, సెల్ పాయింట్ చాంద్ భాషా, రహమతుల్లా,…

Read More

మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్ సఫిల్ గూడలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్…

మల్కాజ్గిరి డివిజన్: ఈరోజు మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్ సఫిల్ గూడలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్. ఈ సందర్భంగా కళ్యాణం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ సింగ్,ఆర్మీ వెంకటేష్ ,స్థానిక కాలనీవాసులు భక్తులు బిఆర్ఎస్…

Read More

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది..

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ అధ్యక్షుడు యాదగిరి డిష్ రాజు చేగుంట మండల అధ్యక్షుడు అన్నము సాయి.అమలు సంఘం అధ్యక్షుడు దుర్గి నరసింహులు మురారి లక్ష్మణ్ సోమ సత్యనారాయణ సింగ్ బక్క దశరథ అనిల్ సండ్రుగురవి రాజేష్…

Read More

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీలో ఎన్నికల ప్రచారం..

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీలో ఎన్నికల ప్రచారం ఫ్యాన్ గుర్తుకే మన ఓటు న్యూస్.9)   యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీ లో వైయస్ జగనన్న ప్రభుత్వంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వలన చేసిన మేలును వివరిస్తూ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ పార్టీ అభ్యర్థి శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని…

Read More

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది…

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ అధ్యక్షుడు యాదగిరి డిష్ రాజు చేగుంట మండల అధ్యక్షుడు అన్నము సాయి.అమలు సంఘం అధ్యక్షుడు దుర్గి నరసింహులు మురారి లక్ష్మణ్ సోమ సత్యనారాయణ సింగ్ బక్క దశరథ అనిల్ సండ్రుగురవి…

Read More

యాడికి మండలంలోని గుడిపాడు గ్రామం లో నాటు సారాయి తయారు చేయు మరియు అమ్ము తున్న వ్యక్తి అరెస్టు 8 లీటర్ల నాటు సారా స్వాధీనం..

న్యూస్..9) యాడికి మండలంలోని గుడిపాడు గ్రామం లో నాటు సారాయి తయారు చేయు మరియు అమ్ము తున్న వ్యక్తి అరెస్టు 8 లీటర్ల నాటు సారా స్వాధీనం గుడిపాడు గ్రామ శివార్లలో గుడిపాడు గ్రామానికి చెందిన దండు తిరుపాలు అను వ్యక్తి నాటు సారాయి తయారు చేసి అమ్ముతుండగా యాడికి సిఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో సదరు వ్యక్తిని పట్టుకొని, అతని వద్ద నుండి 08 లీటర్ల నాటుసార సీజ్ చేసి అతన్ని అరెస్టు చేయడమైనది,

Read More