Headlines

వ్యవసాయ భావి దగ్గర క్రిమిసంహారక మందు తాగిన గొల్లపల్లి మండలానికి చెందిన మార్కం అంజయ్య

ప్రెస్ నోట్ …. జగిత్యాల జిల్లా రాఘవపట్నం గ్రామం గొల్లపల్లి మండలానికి చెందిన మార్కం అంజయ్య సన్నాఫ్ మల్లయ్య 46 సంవత్సరాలు కులం గొల్ల వృత్తి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడు మార్కం అంజయ్య కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసైనాడు ఎన్నిసార్లు మందరించినా మందు తాగటం మానలేదు తేదీ 16 8 2023 రోజున నేను నాటు వేయడానికి అగ్రిమల గ్రామ శివారానికి పోయినాను అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నా భర్త ఆయన మార్గపు…

Read More

గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం

ప్రెస్ నోట్ జగిత్యాల జిల్లా: గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఎస్సై నరేష్ గారు మట్లుడుతు ప్రతి ఒక్కరు బండి నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ఏల్మేట్ తప్పనిసరిగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.   గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించలని కోరారు.ప్రతి గ్రామంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు…

Read More

ఈరోజు అంకిరెడ్డిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన యువ సంక్షేమ పథకాల సందర్భంగా రైతుకు ఒక లక్ష రుణమాఫీ వీఆర్ఏల రిజర్వేషన్ మరియు పంచాయతీ సెక్రెటరీ రెగ్యులరైజేషన్ దళిత బంధు పథకం ద్వారా దళితులను ఆదుకున్న నాయకులు గౌరవ కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బడే కొలులావణ్య నరసింహులు మరియు కొండపాక మండల ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సనవాల కనకయ్య గాలి బాలయ్య గజ్వేల్ నియోజకవర్గం డైరెక్టర్ చెప్పాలా చిరంజీవి సనువాలా ఆనందం జక్కుల లింగం బాల నరసయ్య కరుణాకర్ వివిధ టిఆర్ఎస్ నాయకులు పాల్గొని ఈ పాలాభిషేకాన్ని విజయవంతం చేయడం జరిగింది

ఈరోజు అంకిరెడ్డిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన యువ సంక్షేమ పథకాల సందర్భంగా రైతుకు ఒక లక్ష రుణమాఫీ వీఆర్ఏల రిజర్వేషన్ మరియు పంచాయతీ సెక్రెటరీ రెగ్యులరైజేషన్ దళిత బంధు పథకం ద్వారా దళితులను ఆదుకున్న నాయకులు గౌరవ కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బడే కొలులావణ్య నరసింహులు మరియు కొండపాక మండల ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సనవాల కనకయ్య…

Read More

ట్రస్మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గా సోమేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

ట్రస్మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గా సోమేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక సొంత డబ్బులతో జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయం కు స్థలాన్ని అందించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి కరోన సమయంలో చాలా పాఠశాలలు భూస్థాపితం అయ్యాయి. ఐటి రిటన్స్ అన్ని పాఠశాల చేసుకోని అవకాశాలు అందిపుచ్చుకోవాలి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు ప్రైవేట్ పాఠశాలలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పాఠశాల యాజమాన్యంపై ఉంది అని రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు…

Read More

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ (Petition)ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే…

Read More

గొల్లపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగ 30వ రోజు

✊🚩🚩🚩🚩🚩🚩✊ ప్రెస్ నోట్ గొల్లపెల్లి మండలం జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగ 30వ రోజు. కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి ఆని న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఇకనైన వెంటనే నెరవేర్చాలని కోరడం జరిగింది చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం *కల్పించాలని కుటుంబసభ్యులలో ఒకరికి బట్టి ఉద్యోగం ఇవ్వలని డిమాండ్ చేయడం జరిగింది మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఉద్యోగ భద్రత…

Read More

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మున్నూరు కాపు యువజన విభాగ మండల అధ్యక్షునిగా మల్లన్నపెట్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మున్నూరు కాపు యువజన విభాగ మండల అధ్యక్షునిగా మల్లన్నపెట్ గ్రామానికి చెందిన “అవారి చందు” ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా అవారి చందు మాట్లాడుతూ నన్ను మున్నూరు కాపు యువజన విభాగ అధ్యక్షులు గా నియమించిన జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్ గారికి,మండల అధ్యక్షుడు చెవుల రవీందర్ గారికి ధన్యావాదములు తెలిపారు.

Read More

రైతు రుణమాఫీతో కొండపాక మండలంలో అంబరాన్ని అంటిన సంబరాలు

నూనె కుమార్, పిసక అమరెందర్ తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం తో ఈరోజు కొండపాక మండలంలోని కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిసుక అమరేందర్, బారాస మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు జిల్లా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకొని అంబరాన్ని అంటేలా సంబరాలు…

Read More

జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు

రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం బిసి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ క్రుష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ…

Read More

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్ తగ్గింది. మొన్నటి వరకు బీఆర్ ఎస్ కు పోటీగా పార్టీ ఒక్కసారిగా మూడో ప్లేస్ కు పరమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా మారిపోయింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు….

Read More