Headlines

బాధిత బాలుడికి ఆర్థిక సహాయం చేసిన.. తెలంగాణ శెట్టిబలిజ సంఘం…

  హైదరాబాద్…. తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ రాయుడు మోహన్ రావు కుమారుడు ఆద్విక్ వయసు 3 సంవత్సరాలు మొగల్తూరు, పచ్చిమ గోదావరి జిల్లా. నుండీ వచ్చి కూకట్పల్లి లోని అంకుర హాస్పిటల్ కాలిన గాయాలతో అడ్మిట్ అవ్వడం జరిగిందీ వారికి 20,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వేడి నీళ్ళ బకెట్ లో పడిపోవడం వలన పూర్తిగా కాలిన గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారి…

Read More

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్యనిర్వహణధికారి వెంకటేశు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో సాగర్ బాబు, పాలక మండలి సభ్యులు, కాణిపాకం దేవస్థానం…

Read More

మహాశివరాత్రి, శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా పలు శైవ ఆలయాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ చిర్ల

మహాశివరాత్రి, శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా పలు శైవ ఆలయాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ చిర్ల మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలోని పార్వతి దేవి ఆలయం, రావులపాలెం శివాలయాలలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసి, పరమ శివుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలి అని…

Read More

మడికి గ్రామంలోని అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలమూరు మండలం మడికి గ్రామంలోని అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

Read More

కొత్తపెట(మ)మందపల్లి శనేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ఆందోళన

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపెట(మ)మందపల్లి శనేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ఆందోళన ఉచిత దర్శనం లేకపోవడంపై సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన భక్తులు

Read More

మహా శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం, అభిషేకం, హోమం, పూజలు

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడీ గ్రామంలో 25 సంవత్సరముల ముందు శివాలయం కట్టించి మహా శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం, అభిషేకం, హోమం, పూజలు నిర్వహించి, ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా 200 మంది భీదవరికి వస్రా దానం చేసిన తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో MPP కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, SC సెల్ అధ్యక్షులు అశోక్, ఎంపీటీసీ వెంకన్న యాదవ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు…

Read More

పలివెల ఉమాకొప్పెశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని అనంతరం స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్నారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట మండలం పలివెల ఉమాకొప్పెశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని అనంతరం స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్నారు.

Read More

కడియపులంక కాషాయ మయం మార్మోగిన జై శ్రీరామ్ నినాదం

  నర్సరీలకు,పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కషామయమైంది.జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.మహాశివరాత్రి సందర్భంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కడియపులంక అంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గురువారం వేలాదిమంది భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. హనుమాన్ మాలాదారణ చేసిన భక్తులతో పాటు నర్సరీ రైతులు, పూల వ్యాపారులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఆలయ కమిటీ నూతన అధ్యక్షులుగా ప్రముఖ నర్సరీ రైతు పల్ల సుబ్రహ్మణ్యం…

Read More

సమాచార హక్కు చట్టం సామాన్యుల వరం – కొండపాక మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల తనిఖీ

  కొండపాక: సమాచార హక్కు చట్టం సామాన్యులకు ఒక వరమని సీసీఆర్ సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండ్ల శివచంద్రం, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ సాజిద్ పాషా తెలిపారు. బుధవారం కొండపాక మండల కార్యాలయంలో రికార్డులను పరీశీలించారు… సమాచార హక్కు చట్టం ప్రకారం సంస్థ కోరిన సమాచారం మేరకు కార్యాలయ సిబ్బంది పర్యవేక్షణలో రికార్డులను తనిఖీ నిర్వహించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు ల…

Read More

దుద్దెడలో పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు

దుద్దెడలో పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు దుద్దెడ ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉమ్మడి కొండపాక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఈరోజు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు కలకుంట్ల మల్లికార్జున్ గారు హాజరై ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారితో కలిసి ఈరోజు ఖమ్మం పల్లి కుకునూరు పల్లి గ్రామాల మధ్యల జరిగే క్రికెట్ టోర్నమెంట్…

Read More