Headlines

కమిషన్ లు, పర్సంటేజ్ లు కోసం కక్కుర్తి పడేది ఎవరు…

కమిషన్ లు, పర్సంటేజ్ లు కోసం కక్కుర్తి పడేది ఎవరు… కొత్తపేటలో ఎవరిని అడిగినా చెప్తారు.. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ అడిగిందానికి సమాధానం చెప్పలేక సందర్భం లేని మాటలు మాట్లాడుతున్నారు.. కొత్తపేట కౌషిక్ రోడ్ కి 2014 లో శంకుస్థాపన చేసి ఆధునికరించి రోడ్డు నిర్మాణం జరపలేదా… ఆ రోడ్డుపైనే మీరు నెలల తరబడి సమయం వెచ్చించి సిమెంట్ రోడ్ నిర్మించారు.. బెర్మలు పూర్తి చేయకుండా బిల్లులు చేసుకుంటున్నారు… రావులపాలెం నుండి పలివెల వరకు 9…

Read More

యూపీ పోలీసు ఉద్యోగాల్లో 20 శాతం మహిళలకే-యోగీ మరో కీలక నిర్ణయం..

ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అలాగే పాలనలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు వ్యవస్ధలో పలు మార్పులు తీసుకొస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరిగే పోలీసు రిక్రూట్ మెంట్లలో మహిళలకు 20 శాతం సీట్లు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023లో మహిళా అభ్యర్థులకు 20 శాతం…

Read More

కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు: ఆషు రెడ్డి సహా ప్రముఖుల పేర్లు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, కేపీ చౌదరి సాగించిన డ్రగ్స్ కొకైక్ దందా.. కొనుగోలు చేస్తున్న వారి జాబితాను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ జాబితాలో అషూరెడ్డి సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ చేసిన పోలీసులు…..

Read More

సమంత, నాగ చైతన్యలపై శోభిత ధూళిపాళ్ళ సంచలన వ్యాఖ్యలు!!

శోభిత ధూళిపాళ్ళ.. నాగచైతన్య సమంతల విడాకుల తర్వాత సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేరు శోభిత ధూళిపాళ్ళ. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. శోభిత కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇక ఇదే సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇక శోభిత దూళిపాళ్ల పై వచ్చిన రూమర్స్…

Read More

ఏపీలో కొత్తగా ఉప జిల్లాలు-నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్- ఎందుకంటే ?

ఏపీలో గతేడాది కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీ విభజన సందర్భంగా రాష్ట్రంలో 13 జిల్లాలుగా ఉండగా.. ఆ తర్వాత ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామన్న వైసీపీ హామీ మేరకు ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టింది. దీంతో జిల్లాల సంఖ్య 26కు పెరిగింది. ఇప్పుడు ఇదే క్రమంలో ప్రభుత్వం మరోసారి జిల్లాల్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వంచేపట్టిన సమగ్ర భూసర్వే…

Read More

స్కూల్స్ లో ఇకపై “నో బ్యాగ్ డే”.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పాఠశాలలలో పిల్లల మంచి భవిష్యత్తు కోసం, పిల్లలపై ఒత్తిడి తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రతి నెల నాలుగవ శనివారం రోజు నో బ్యాగ్ డే ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి, వారిలోని సృజనాత్మకతను మరింత పెంచడానికి, క్షేత్రస్థాయి సందర్శనలతో పిల్లలకు నాలెడ్జ్ పెంచడానికి నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ “నో…

Read More

కుప్పకూలిన స్టేజ్… రాజప్ప కు గాయాలు…

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో స్టేజ్ పైకి పరిమితికి మించి నాయకులు, కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తెదేపా సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, నిమ్మకాయల చినరాజప్ప, తదితరులు స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు. అప్రమత్తమైన కార్యకర్తలు నాయకులను పైకి లేపి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు

Read More

శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో ప్రారంభమైన * ” భవిష్యత్తుకు గ్యారంటీ”

ఈరోజు 23-06-2023 శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో ప్రారంభమైన * ” భవిష్యత్తుకు గ్యారంటీ” “చైతన్య రథయాత్ర ” కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారథి గారు, మడకశిర నియోజకవర్గం ఇంచార్జి గుండుమల తిప్పేస్వామి గారు కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ కందికుంటా వెంకట ప్రసాద్ గారు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు.

Read More

మండలంలోని నారాయణస్వామి కాలనీలో నివసిస్తున్న పూజారి వెంకటలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది

మండలంలోని నారాయణస్వామి కాలనీలో నివసిస్తున్న పూజారి వెంకటలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. భర్త గాని కొడుకులు గాని ఎవరు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ కు సమాచారం అందివ్వడం జరిగింది. మిగతా ఫౌండేషన్ సభ్యులందరికీ ఈ విషయం తెలియజేసి మృతురాలిని చివరి మజీలీకి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు బాలకృష్ణ,ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, సిద్ధవటం తిరుమలరెడ్డి,చింతా…

Read More

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి కి మద్దతు గా కరపత్రాలు

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో యాడికి మండల అధ్యక్షుడు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ 9 సంవత్సరాలు సేవ సుపరిపాలన పేదల సంక్షేమం శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గురించి యాడికి లో ఇంటింటికి వెళ్లి మరొకసారి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి కి మద్దతు గా కరపత్రాలు పంచుతూ 90909 02024 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చినటువంటి అనంతపురం జిల్లా…

Read More