Headlines

ఏపీలో మద్యం విక్రయాల సమయం పొడిగింపు

న్యూ ఇయర్ వేడుకలంటే.. ఫుల్ జోష్ తో కూడుకున్నవి. కొన్నేళ్ల క్రితం వరకు కేవలం నగరాలకే పరిమితం అయిన ఈ సంబరాలు.. ఇప్పుడు పట్టణాలు, పల్లెల్లోను జోరుగా జరుగుతున్నాయి. కొత్త ఏడాది వేడుకలంటేనే యువతలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వారు అంతా కలిసి ఓ చోట చేరి.. అంబరాన్నంటేలా న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటారు. కేక్ లు, పాటలు, డ్యాన్సులతో హోరెత్తిస్తారు. అయితే… కొత్త సంవత్సరం అంటే ఇవే కాదు… అతి ముఖ్యమైనది మద్యం అంటారు…

Read More

తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే..

కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొత్త ఏడాది జనవరిలో పలు వేడుకలు జరగనున్నాయి. విశేష పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు.. తేదీ వారీగా జరగనున్న వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. జనవరి 2వ తేదీన తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని వెల్లడించింది. జనవరి…

Read More

జనవరి 1 నుంచి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి

: ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పింఛన్ కింద రూ. 2,750 ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లే అందజేయనుంది. 2022 జూలై నుంచి నవంబర్ మధ్య పింఛన్, రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలకు ఎంపికైన వారికి ఆదివారం నుంచే వాటిని అందించనుంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. జనవరి 1 నుంచే 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Read More

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు…

న్యూ ఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో.. సంబరాలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అర్ధ రాత్రి వేళ నగర వీధుల్లోకి వచ్చి జోరుగా, హుషారుగా రైడ్ చేసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు. ఈ నేపథ్యంలో… న్యూ ఇయర్ వేళ ఇలాంటి వాటికి చెక్ పెట్టనున్నారు ఏపీ, తెలంగాణ పోలీసులు. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయా నగరాల పోలీసులు…

Read More

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే మరో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంతో పోలిస్తే బిజెపి ఇప్పుడు తెలంగాణలో చాలా బలపడిందని.. కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా మా పార్టీ నిలిచింది బీజేపీ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ని ఢీ కొట్టగల సత్తా ఉన్న…

Read More

తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు

తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు, నామక్కల్, మోగనూరులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు…

Read More

SSMB29 అప్డేట్.. మహేశ్ ఫ్యాన్స్ కు పండుగే!

టాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ తర్వాత మహేశ్ (Mahesh Babu), రాజమౌళి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్ ఎవరు? ఎలాంటి కథతో తీయబోతున్నారు? లాంటి విషయాలపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి సంబంధించిన కీలక విషయాల గురించి లీక్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా యాక్షన్ అడ్వైంచర్ తీయబోతున్నామని, కథ సిద్దమవుతోందని…

Read More

ఇంకొకరు అయితే సూసైడ్ చేసుకునేవారు.. : దిల్ రాజు

: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటున్నారు. సినిమా ధియేటర్లను తమ గుప్పిట్లో ఉంచుకుని ఇతర సినిమాలకు ఇవ్వడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నవే. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర సినిమా వేదికల మీద ఆయన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తోన్నారు. ఒకప్పుడు దిల్ రాజు సినిమా ఫంక్షన్లలో అంతగా మాట్లాడావాళ్లు కాదు. ఏదో సినిమా గురించి మాత్రమే మాట్లాడి వెళ్లిపోయేవారు. అయితే ఇటీవల ప్రతీ ఫంక్షన్ లోనూ దిల్…

Read More

అప్పులకు కట్టిన వడ్డీనే లక్ష కోట్లు.. కిస్తీలకే కూడా మిగలట్లే

బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ” అన్నట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలటం లేదన్నారు. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు ఉండగా… ఇప్పుడు అప్పు 4.50లక్షల కోట్లుగా ఉందని ఆక్షేపించారు. చేసిన అప్పులకు ఎనిమిదేళ్లుగా ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు అంటూ ట్వీట్ చేశారు. “ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా….

Read More

న్యూ ఇయర్ వేళ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..

న్యూ ఇయర్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు హోటళ్లు, ఈవెంట్ వేదికలు, కొన్ని ప్రైవేటు సంస్థలు భారీ ఏర్పాట్లే చేశాయి. దోస్తులంతా కలిసి దావత్ లకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. వేడుకల దృష్ట్యా.. ప్రభుత్వం కూడా మద్యం షాపులు, బార్లను రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు…

Read More